Hyderabad, ఫిబ్రవరి 17 -- మన శరీరంలో అనేక ప్రెషర్ పాయింట్లు ఉంటాయి. వీటిని నొక్కితే చాలా రకాల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అందుకే ఎంతో మంది ఆక్యుప్రెషర్ ద్వారా చికిత్సను తీసుకుంటూ ఉంటారు. మహిళల్లో కడుపు నొప్పి చాలా సాధారణం. అలాగే, నిరంతరం కూర్చుని పనిచేయడం వల్ల సెర్వికల్, భుజాల నొప్పులు కూడా చాలా మందిని బాధిస్తూ ఉంటాయి. ఈ రకమైన నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి అనేక వ్యాయామాలు సహాయపడతాయి. అలాగే, మీరు మీ పాదాలపై ఉన్న ఈ ప్రెషర్ పాయింట్ల గురించి తెలుసుకుని మసాజ్ చేస్తే కూడా ఉపశమనం లభిస్తుంది. పొట్ట నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పాదాల్లో ఏ ప్రెషర్ పాయింట్లకు మసాజ్ చేయాలో తెలుసుకుందాం.
పాదాల వైపు, పాదం ఆర్క్ ప్రాంతం ఉండే చోట, మధ్యలోనే మసాజ్ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ను నొక్కి, తేలికపాటిగా చేతులతోనే మసాజ్ చేయడం వల్ల కడుపు నొప్పి నుండి ఉపశమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.