భారతదేశం, ఫిబ్రవరి 23 -- సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా తీసుకోవాలని అనుకుంటాం. కానీ, కొన్నిసార్లు అతిగా తీసుకోవడం ప్రాణాలకే ముప్పు తెస్తుందని హెచ్చరిస్తున్నారు 30 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ అమెరికన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఇవాన్ లెవిన్. రక్తంలో పొటాషియం స్థాయిలు అసాధారణంగా పెరగడాన్ని (Hyperkalemia) ఆయన ఒక తీవ్రమైన మెడికల్ ఎమర్జెన్సీగా పేర్కొన్నారు.
"రక్తంలో పొటాషియం చాలా ఎక్కువైతే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది" అని డాక్టర్ లెవిన్ తన ఇన్స్టా పోస్ట్లో స్పష్టం చేశారు. పొటాషియం స్థాయిలు పెరిగినప్పుడు అది కేవలం అస్వస్థతకు మాత్రమే పరిమితం కాదని, గుండెలోని ఎలక్ట్రికల్ వ్యవస్థనే స్తంభింపజేస్తుందని ఆయన వివరించారు. దీనివల్ల గుండె ఒక్కసారిగా ఆగిపోయే (Cardiac Arrest) ప్రమాదం ఉంది.
పొటాషియం పెరగడానికి ప్రధానంగా మూడు కార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.