భారతదేశం, ఆగస్టు 26 -- ప్రస్తుత రోజుల్లో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ప్రమాదాల కారణంగానో, లేదా తీవ్రమైన అనారోగ్యాల కారణంగానో రక్తం లభించక ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఏటా సుమారు 1.2 కోట్ల యూనిట్ల రక్తం అవసరం అవుతుండగా, కేవలం 90 లక్షల యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పరిస్థితిని గమనిస్తే రక్తదానం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా 18 ఏళ్లు పైబడిన ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయొచ్చు. కానీ డయాబెటిస్, ఎనీమియా, హెచ్ఐవీ వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రక్తదానం చేయడానికి అనర్హులు. అయితే, పొగతాగే అలవాటు ఉన్నవారు రక్తదానం చేయవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాం.
సైంటిఫిక్ రిపోర్ట్స్ ప్రకారం సిగరెట్ తాగడం వల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాలు దెబ్బతింటాయి. అంతేకాకుండా, కార్బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.