భారతదేశం, ఆగస్టు 7 -- ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా తన లేటెస్ట్ బ్రైడల్ కలెక్షన్ 'సబర్ శుకర్ సుకూన్'ను విడుదల చేశారు. ఈ కలెక్షన్కు సినీ తార జాన్వీ కపూర్ మోడల్గా వ్యవహరించారు. పెళ్లికూతురిగా ఆమె ధరించిన దుస్తులు, ఆభరణాలు, యాక్ససరీలు ఆకట్టుకుంటున్నాయి. నిజానికి, మసాబా బ్రైడల్ లైన్కు గత సంవత్సరం కరీనా కపూర్ మోడల్గా ఉన్నారు. ఆ సమయంలో కరీనా లుక్స్కు కూడా నెటిజన్ల నుంచి ఎంతో ప్రశంసలు దక్కాయి.
మసాబా గుప్తా తన సరికొత్త బ్రైడల్ కలెక్షన్ను ఆగస్టు 6న విడుదల చేస్తూ, దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "మసాబా పెళ్లికూతురిగా జాన్వీ కపూర్. తన దారిని తనే నిర్మించుకునే యువతి కోసం ఈ కలెక్షన్ను రూపొందించాం. ఓర్పు, కృతజ్ఞత, అంతర్గత శాంతి ప్రతి డిజైన్ వెనుక ఉన్న ఆలోచన. తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తెలిసిన పెళ్లికూతురి కోసం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.