Hyderabad, జూన్ 12 -- రామ్ చరణ్ నిర్మిస్తున్న, నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న 'ది ఇండియా హౌస్' సినిమా సెట్లో గురువారం (జూన్ 12) నీటి ట్యాంక్ పగలడంతో వరద నీరు వచ్చి చేరింది. షామీర్పేటలోని సెట్ నీటితో నిండిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్న నిఖిల్ సిద్ధార్థ స్పందించాడు. పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్లు చెప్పాడు.
'ది ఇండియా హౌస్' సెట్ నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోపై నిఖిల్ స్పందించాడు. ఇది చాలా పెద్ద ప్రమాదం అని, ఇది నిజంగానే జరిగిందని ధృవీకరించాడు. జరిగిన వివరాలను వివరిస్తూ, ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశాడు.
"మేము అందరం సురక్షితంగా ఉన్నాము. కొన్నిసార్లు మంచి సినిమా ఎక్స్పీరియన్స్ అందించాలనే మా తపనలో మేము రిస్క్లు తీసుకుంటాము. అప్రమత్తమైన సిబ్బందికి, తీసుకున్న జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.