భారతదేశం, మే 10 -- అమెరికా మధ్యవర్తిత్వంలో సుదీర్ఘ చర్చల అనంతరం భారత్, పాకిస్థాన్ లు పూర్తిస్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వివాదాన్ని పరిష్కరించడంలో కామన్ సెన్స్, ఇంటెలిజెన్స్ ను ప్రదర్శించినందుకు ఇరు దేశాలను ఆయన అభినందించారు.
అమెరికా మధ్యవర్తిత్వంలో సుదీర్ఘ చర్చల అనంతరం భారత్, పాక్ లు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ''కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినందుకు ఇరు దేశాలకు అభినందనలు. ఈ విషయంలో మీరు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు'' అని ట్రూత్ సోషల్ లో ట్రంప్ ఒక పోస్ట్ లో చెప్పారు.
ఇదిలావుండగా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా భారతదేశం మరియు పాకిస్తాన్ కు చెందిన సీనియర్ అధికారులతో చర్చల తరువాత, తక్షణ కాల్పుల విరమణకు మరియు కీలక అంశాలపై చర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.