భారతదేశం, సెప్టెంబర్ 4 -- టెంపుల్ టౌన్స్లో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే హోమ్స్టేలను ప్రోత్సహించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తిరుపతితోపాటుగా ఇతర ప్రముఖ దేవాలయాలు ఉన్న పట్టణాల్లో వీటిపై దృష్టి పెట్టాలన్నారు. ఈ చొరవ యాత్రికులకు ప్రయోజనం చేకూర్చడం, ఆలయ పర్యాటకాన్ని పెంచడం లక్ష్యంగా ఉంటుందన్నారు. కోనసీమ ప్రాంతంలో హోమ్స్టేలను ప్రోత్సహించాలని, ఈ ప్రయత్నంలో ఎన్నారైలను పాల్గొనేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను చెప్పారు.
బుధవారం అమరావతిలోని సచివాలయంలో పర్యాటక రంగాన్ని సమీక్షించిన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పలు కీలక విషయాలపై చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి, అనంతపురం, కర్నూలు వంటి కీలక నగరాల్లో పర్యాటక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వేర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.