భారతదేశం, డిసెంబర్ 17 -- నిఫ్టీ స్వల్పకాలిక ట్రెండ్ తటస్థం నుండి స్వల్ప బేరిష్గా మారిందని ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్. తెలిపారు. ప్రస్తుతం 25,950 స్థాయి బలమైన నిరోధంగా పనిచేస్తోందని, 25,700 - 25,800 మధ్య డిమాండ్ జోన్ కనిపిస్తోందని ఆయన వివరించారు. నిఫ్టీ 26,000 మార్కును దాటి స్థిరపడితేనే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే.. 59,120 దిగువన ముగియడం వల్ల తక్షణ మొమెంటం కోల్పోయిందని, 58,800 వద్ద మద్దతు లభించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్టానికి పడిపోవడంపై 'అర్థ భారత్' ఫౌండర్ సచిన్ సవ్రీకర్ స్పందిస్తూ.. ఇది కేవలం భారతదేశ అంతర్గత సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా డాలర్ పుంజుకోవడమే దీనికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. జపనీస్ యెన్, కొరియన్ వాన్ వంటి ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.