భారతదేశం, నవంబర్ 14 -- రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న రెండు రోజుల భాగస్వామ్య సదస్సుకు విశాఖ నగరం సిద్దమైంది. రాష్ట్రాభివృద్ధికి ఈ రెండు రోజుల సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దేశ, విదేశాలకు చెందిన ప్రముఖుల ఈ రెండు రోజుల సదస్సుకు హజరు కానున్నారు. ఇక పలువురు కేంద్ర మంత్రులు ఈ సదస్సులో భాగస్వామ్యం కానున్నారు. అలాగే వివిధ దేశాలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ సంస్థలకు చెందిన ఛైర్మన్లు, ప్రతినిధులు ఈ సదస్సుకు రానున్నారు. 50కు పైగా దేశాల నుంచి 3000 మందికి పైగా ప్రతినిధులు హజరయ్యే అవకాశం కన్పిస్తోంది.
వివిధ దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు చెందిన CXOలకు రాష్ట్ర ప్రభ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.