భారతదేశం, నవంబర్ 3 -- ఏపీలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర తక్షణమే అందేలా, ఎటువంటి విధానపరమైన జాప్యాలు లేకుండా చూసుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు వరి ధాన్యం సేకరణను మెుదలుపెట్టింది. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని అరుగొలను గ్రామంలో ఈ సేకరణ డ్రైవ్ను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సీజన్లో 51 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని రాష్ట్రం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అంతటా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాణ్యతా ప్రమాణాల ఆధారంగా పారదర్శకంగా, ఇబ్బంది లేని విధంగా రైతుల నుండి ప్రతి వరి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మనోహర్ అన్నారు. సేకరణ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.