భారతదేశం, జూన్ 14 -- నీట్ యూజీ 2025 ఫలితాలను జూన్ 14, 2025 న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాలతో పాటు మెరిట్ జాబితాను కూడా ఏజెన్సీ విడుదల చేసింది.
నీట్ యూజీ 2025లో రాజస్థాన్ కు చెందిన మహేష్ కుమార్ ఏఐఆర్ 1 సాధించాడు. అతడు 99.9999547 పర్సంటైల్ సాధించాడు. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ మహిళల్లో టాపర్ గా నిలిచింది. ఆమె నీట్ యూజీ 2025లో ఏఐఆర్ 5 సాధించి 99.9996832 పర్సంటైల్ సాధించింది.
నీట్ యూజీ 2025 లో తొలి 10 ర్యాంకులు సాధించిన వారి వివరాలు ఈ కింద చూడండి.
ర్యాంక్ 1: మహేష్ కుమార్ - 99.9999547 పర్సంటైల్
ర్యాంక్ 2: ఉత్కర్ష్ అవధియా - 99.9999095 పర్సంటైల్
ర్యాంక్ 3: క్రిషంగ్ జోషి- 99.9998189 పర్సంటైల్
ర్యాంక్ 4: మృణాల్ కిశోర్ ఝా- 99.9998189 పర్సంటైల్
ర్యాంక్ 4: మృణాల్ కిశోర్ ఝా- 99.9998189 పర్సంటైల్
ర్యాంక్ 4: మృణాల్ కిశోర్ ఝ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.