భారతదేశం, మే 25 -- భారతదేశం 4.18 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేతమైన, దార్శనిక నాయకత్వంలో, భారతదేశం అధికారికంగా జపాన్ను అధిగమించి 4.18 ట్రిలియన్ల డాలర్లతో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని సీఎం చంద్రబాబు అన్నారు.
"ఐఎంఎఫ్ డేటా ప్రకారం, భారతదేశం 2028 నాటికి జర్మనీని అధిగమించి ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. నేడు, అన్ని రాష్ట్రాలు కలిసి వచ్చి 2047 వికిసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి ఏకమవ్వాల్సిన దశలో ఉన్నాము. దేశం ఈ కల వైపు పయనిస్తున్నప్పుడు, 2047 నాటికి స్వర్ణ ఆంధ్ర లక్ష్యాన్ని సాధించేటప్పుడు ఆంధ్రప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.