భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమై, అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయి. చివరి రోజున విజయదశమి లేదా దసరాను జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల పండుగలో భాగంగా నవదుర్గలుగా కొలిచే దుర్గాదేవి తొమ్మిది రూపాలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
ఈ తొమ్మిది రూపాలు.. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన దేవతకు, ఒక శుభప్రదమైన రంగుకు అంకితం. ఆయా రంగుల దుస్తులు ధరించి పూజలు చేస్తే శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అయితే, అసలు ఈ రంగులు దేనికి ప్రతీకలు, ఏ రోజు ఏ రంగు ధరించాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ధృక్ పంచాంగం ప్రకారం, నవరాత్రి తొమ్మిది రోజులు పూజించాల్సిన దేవతలు, ఆయా రోజులకు సంబంధించిన రంగుల వివరాలు ఇవీ.
తెలుపు ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.