Hyderabad, సెప్టెంబర్ 2 -- సినీ నటుడు-రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ మంగళవారం (సెప్టెంబర్ 2) తన 54వ బర్త్డే జరుపుకున్నారు. ఆయన ఫ్యాన్స్ ఒక ఆన్లైన్ వేలం పెట్టారు. ఆయన కొత్త సినిమా 'ఓజీ' నైజాం ఏరియాలోని మొదటి టికెట్ను ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్లకు ఇస్తామని చెప్పారు. ఇప్పుడా టికెట్ ను నార్త్ అమెరికాకు చెందిన టీమ్ పవన్ కల్యాణ్ సేన ఏకంగా రూ.5 లక్షలకు దక్కించుకొని రికార్డు క్రియేట్ చేసింది.
పవన్ కళ్యాణ్ బర్త్డేకి ముందు ఆయన ఫ్యాన్స్ ఎక్స్ స్పేసెస్లో 'ఓజీ' నైజాంలో మొదటి షో టికెట్ కోసం ఆన్లైన్ ఆక్షన్ నిర్వహించారు. బిడ్డింగ్ చాలా ఎక్కువగా సాగింది. చివరికి ఒక ఫ్యాన్ క్లబ్ ఏకంగా రూ.5 లక్షలకు టికెట్ను కొనుగోలు చేసింది.
ఈ డబ్బు పవన్ జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఆక్షన్కి సంబంధించిన వీడియోలో.. హోస్ట్ ఏం చెప్పారో చూడండి. "నైజాం మొదటి టిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.