భారతదేశం, మార్చి 31 -- తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకుముందు దక్షిణాది రాష్ట్రాల ఐక్యత అవసరం ఎప్పుడూ ఇంతగా లేదని, ఇప్పుడు అవసరం ఎంతో ఉందని అన్నారు. ATM నుండి డబ్బులు తీసుకోవడంపై RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆయన అభ్యంతరం తెలిపారు.
ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు స్టాలిన్ తెలుగు, కన్నడ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, దక్షిణాది ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పారు. మన హక్కులు, గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు అందరూ ఏకం కావాలని కోరారు.
'ఉగాది పండుగ సందర్భంగా ఆశ, ఉత్సాహంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్న నా తెలుగు, కన్నడ సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.' అని పేర్కొన్నారు.
'హిందీని బలవంతంగా రుద్ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.