భారతదేశం, జూలై 1 -- హైదరాబాద్: తెలంగాణ బీజేపీకి కొత్త సారథి రాబోతున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జి. కిషన్ రెడ్డి స్థానంలో ఆయన నియమితులవుతున్నారు. ఈ నియామకం తెలంగాణలో పార్టీ సైద్ధాంతిక, సంస్థాగత పునాదులను బలోపేతం చేసే ప్రయత్నంగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి, రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రామచందర్ రావు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం తనను అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడాన్ని అడ్డుకుందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. ఒక్కరే నామినేషన్ వేసేలా హైకమాండ్ జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.