భారతదేశం, ఆగస్టు 4 -- భోజనం చేసిన తర్వాత మన శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది సాధారణమే అయినప్పటికీ, దీర్ఘకాలంలో ఇలా తరచుగా జరగడం కిడ్నీలు, నరాలు, కళ్లు, గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఒక ఆరోగ్య నిపుణుడు మూడు సులభమైన చిట్కాలను పంచుకున్నారు.
ఆరోగ్య కోచ్ కోరీ రోడ్రిగ్జ్ జులై 24న ఒక పోస్ట్లో ఈ మూడు చిట్కాలను పంచుకున్నారు. అవేంటో చూద్దాం.
భోజనం చేసిన వెంటనే 'కాలి వేళ్లతో పైకి లేచే' వ్యాయామం (Calf raises) చేయడం వల్ల చక్కెర స్థాయిలు 52% వరకు తగ్గుతాయని కోరీ తెలిపారు. "మీరు నడవడానికి వీలు లేకపోతే, కండరాలను చురుకుగా ఉంచి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది ఒక గొప్ప మార్గం. మీ పిక్క కండరాలు పంపులా పనిచేసి, రక్తంల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.