భారతదేశం, ఆగస్టు 4 -- ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) మార్కెట్లో విన్ఫాస్ట్ ఆటో లిమిటెడ్ పేరుతో మరో పెద్ద సంస్థ ఉంది. వియత్నాం దిగ్గజం తమిళనాడులోని తూత్తుకుడిలో తన మొదటి భారతీయ, మూడో గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ప్రారంభించింది. ఈ ప్లాంట్ కోసం రాబోయే ఐదేళ్లలో 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,200 కోట్లు) కంపెనీ ఖర్చు చేస్తుంది. భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
విన్ఫాస్ట్ ప్లాంట్ సంవత్సరానికి 50,000 యూనిట్ల ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే రాబోయే కాలంలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.50 లక్షల యూనిట్లకు పెంచాలని కంపెనీ భావిస్తోంది. వీఎఫ్ 6, వీఎఫ్ 7 వంటి విన్ఫాస్ట్ నుండి ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీలను తీసుకువస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.