భారతదేశం, నవంబర్ 13 -- దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన అత్యంత శక్తిమంతమైన పేలుడుకు పాల్పడిన వ్యక్తి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని ఢిల్లీ పోలీసులు గురువారం నాడు అధికారికంగా ధ్రువీకరించారు.
"ఎర్రకోట సమీపంలో పేలుడుకు పాల్పడింది డాక్టర్ ఉమర్ ఉన్ నబీనే అని డీఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారించాం. పేలుడు తర్వాత అతని కాలు స్టీరింగ్ వీల్, యాక్సిలరేటర్ల మధ్య ఇరుక్కుపోయింది. అతని డీఎన్ఏ నమూనా తల్లి డీఎన్ఏతో సరిపోలింది" అని ఢిల్లీ పోలీసులు ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.
నవంబర్ 10, 2025 సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతం సమీపంలో నిదానంగా కదులుతున్న హ్యుందాయ్ ఐ20 కారులో ఈ పేలుడు జరిగింది. ఈ కారును ఉమర్ నబీనే నడుపుతున్నట్లు భావిస్తున్నారు. ఈ పేలుడులో ఉమర్ మరణించినట్లు సమాచారం.
ఉమర్ నబీ హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.