భారతదేశం, ఫిబ్రవరి 20 -- భారతదేశం 'వికసిత్ భారత్ 2047' దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో డిజైన్ విద్య (Design Education) పాత్ర అత్యంత కీలకంగా మారింది. నేటి సామాజిక, సాంకేతిక, ఆర్థిక సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలు చూపే మేధావుల అవసరం ఎంతో ఉంది. ఈ అవసరాన్ని గుర్తించిన అనంత్ నేషనల్ యూనివర్సిటీ, డిజైన్ విద్యను సామాన్యులకు సైతం చేరువ చేస్తూ ఒక గొప్ప ముందడుగు వేసింది.
దేశంలోనే మొట్టమొదటిసారిగా 10 వేర్వేరు భాషల్లో (ఇంగ్లీష్తో సహా) 'అనంత్ డిజైన్ ఎంట్రన్స్ అండ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్' (ADEPT)ను ఈ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. కేవలం ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు వెనుకబడిపోకూడదనే ఉద్దేశంతో ఈ వినూత్న పరీక్షకు శ్రీకారం చుట్టారు.
"డిజైన్ అనే కళకు భాషా సరిహద్దులు లేవు" అనే బలమైన నమ్మకంతోనే మేము ఈ బహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.