భారతదేశం, సెప్టెంబర్ 2 -- భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), తమ ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రకటించింది. మెజారిటీ ఉద్యోగులకు 4.5% నుంచి 7% వరకు జీతాలు పెరగనున్నాయి. ఈ పెంపు సెప్టెంబర్ 2025 నుంచి అమల్లోకి వస్తుంది.
పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం టాటా గ్రూప్ సంస్థ అయిన టీసీఎస్ సెప్టెంబర్ 1 సాయంత్రం నుంచే ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లెటర్లను పంపడం మొదలుపెట్టింది. గత రెండు నెలలుగా వేతన పెంపుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం ఉద్యోగులకు ఊరటనిచ్చింది. ఈ విషయంపై కంపెనీకి పంపిన ఈమెయిల్ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు రాలేదని ఆ నివేదిక పేర్కొంది.
నివేదిక ప్రకారం, టీసీఎస్ తమ దిగువ, మధ్య స్థాయి ఉద్యోగుల జీతాలను పెంచింది. ఈ పరిణామం గురించి తెలిసిన వారు తెలిపిన సమాచారం ప్రకారం, కంపెనీలో అత్యుత్తమ పనితీరు కనబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.