భారతదేశం, ఆగస్టు 29 -- నేటి యువత రెండు రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఒకటి.. చదువుల్లో రాణించాలనే ఒత్తిడి. రెండోది.. సోషల్ మీడియాలో 'పర్ఫెక్ట్'గా కనిపించాలనే ఒత్తిడి. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ టీనేజర్లు తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, ఆత్మన్యూనతా భావంతో బాధపడుతున్నారు. లైకుల కోసం అంతులేని పోలికలు, అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఇది నేటి యువతకు అతిపెద్ద సమస్యగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యువతరం తమ వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే దశలో ఉన్నప్పుడు, సోషల్ మీడియా వారికి వాస్తవానికి భిన్నమైన ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈ విషయాన్ని లిసన్ (LISSUN) సంస్థకు చెందిన సైకాలజిస్ట్ క్రిస్టీ సాజు హిందూస్థాన్ టైమ్స్ లైఫ్స్టైల్తో ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
"యువతరం తమ స్నేహితుల జీవితాలను చూసి తమను తాము పోల్చుకుంటారు. వారికి సోషల్ మీడియాలో కనిపించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.