భారతదేశం, మే 3 -- తిరుమల తిరుపతి దేవస్థానం ఔత్సాహిక యువతకు ఆలయ నిర్మాణ శిల్పకళలో శిక్షణ ఇస్తుంది. శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళాశాలలో 4 సంవత్సరాల డిప్లొమా, 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులలో (కళంకారి కళ) 2025-26 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది.
విద్యార్థులు మే 05, 2025 నుండి జూన్ 20, 2025 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు స్వీకరించడానికి ఆఖరు తేది జూన్ 20, 2025. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ డిప్లొమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులలో చేరిన వారికి ఒక లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు.
పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి నిబంధనల మేరకు చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం www.tirumala.org చూడవచ్చు. లేదా ఫోన్ నెం. 0877-2264637, 9866997290 నంబర్లను సంప్రదించవచ్చు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణంలో నాలుగేళ్ల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.