భారతదేశం, ఏప్రిల్ 23 -- జేఈఈ అడ్వాన్స్డ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షలో ఉత్తీర్ణులై టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులలో చోటు దక్కించుకున్న వారు ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. భారతదేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ సంస్థలలో ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.
రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా లాగిన్ అవ్వవచ్చు. దరఖాస్తు ఫారమ్ నింపేటప్పుడు, విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యా వివరాలు, కేటగిరీ సర్టిఫికేట్(వర్తిస్తే), ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్కు చివరి తేదీ 2 మే 2025గా నిర్ణయించారు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2025కి దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.3200గా నిర్ణయించారు. మహిళా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.