భారతదేశం, ఆగస్టు 7 -- బాలీవుడ్ సెలెబ్రిటీ, మాజీ వీజే మలైకా అరోరా ముంబై జుహులో తన రెస్టారెంట్ 'స్కార్లెట్ హౌస్'ను ప్రారంభించారు. ఇప్పటికే బాంద్రాలో తనకు రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు జుహులో మరో బ్రాంచ్ను ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్ అద్భుతమైన వాతావరణం, వింటేజ్ డెకర్తో ఆకట్టుకుంటోంది. ఇంట్లోనే తనకు నచ్చిన వంటకాల స్ఫూర్తితో రూపొందించిన మెనూ ఇక్కడి ప్రత్యేకత. ఆగస్టు 6న మలైకా తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ, "మా బాంద్రాలోని స్కార్లెట్ లవ్ను జుహుకి తీసుకువస్తున్నాం. మా కొత్త ఇంటికి మీకు స్వాగతం" అని పేర్కొన్నారు. ఈ సరికొత్త రెస్టారెంట్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
సముద్రం పక్కనే ఉన్న ఈ స్కార్లెట్ హౌస్ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తోంది. ఇక్కడ పైకప్పు గాజుతో ఉంటుంది. దీంతో సహజమైన వెలుతురుతో చాలా హాయిగా అనిపిస్తుంది. లోపలి డిజైన్ విం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.