భారతదేశం, సెప్టెంబర్ 18 -- భారతదేశంలోనే అతిపెద్ద నాలుగు-చక్రాల వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేయనున్నట్లు గురువారం ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో ప్రకటించింది. సెప్టెంబర్ 22, 2025 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ బీఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్లో తెలిపింది.
పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ధరల తగ్గింపు ఆటోమొబైల్ అమ్మకాలకు భారీ ఊతమిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ తన 56వ సమావేశంలో చిన్న కార్ల సెగ్మెంట్పై జీఎస్టీ రేటును 28% నుంచి 18%కి తగ్గించాలని సిఫార్సు చేసింది. అదనంగా 1% సెస్ కూడా తొలగించారు.
మారుతి సుజుకి సంస్థ భారతదేశంలో సబ్-ఫోర్ మీటర్ కార్ల విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.