భారతదేశం, సెప్టెంబర్ 19 -- మహబూబ్నగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహ్మద్ నిజాముద్దీన్ (30) అమెరికాలో మృతి చెందాడు. తన రూమ్మేట్తో జరిగిన గొడవ అనంతరం పోలీసులు కాల్పులు జరపడంతో నిజాముద్దీన్ చనిపోయారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, తాను చనిపోవడానికి ముందు నిజాముద్దీన్ లింక్డ్ఇన్లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఆ పోస్ట్లో ఆయన తాను జాతివివక్షకు బలయ్యానని స్పష్టంగా పేర్కొన్నారు. గూగుల్లో పనిచేస్తున్నప్పుడు తాను ఎదుర్కొన్న ఇబ్బందులను, వేధింపులను ఆయన వివరించారు. ఈ పోస్ట్ను ఆయన చనిపోవడానికి ముందు రాసినట్లు తెలుస్తోంది.
తనకు జరిగిన అన్యాయంపై లింక్డిన్ పోస్టులో రాసిన నిజాముద్దీన్
"నేను జాతివివక్ష, వివక్ష, వేధింపులు, చిత్రహింసలు, వేతనంలో మోసం, అన్యాయమైన తొలగింపు వంటి వాటికి బాధితుడిని. ఈపీఏఎం సిస్టమ్స్ ద్వారా గూగుల్లో ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.