భారతదేశం, మే 9 -- జమ్మూలోని సాంబా సెక్టార్ గుండా భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కు చెందిన ఏడుగురు ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గురువారం రాత్రి జరిపిన ఆపరేషన్లో హతమార్చినట్లు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్ సందర్భంగా చొరబాటుదారులకు మద్దతుగా భారత్ వైపు పాక్ రేంజర్స్ పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ప్రతిగా బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో పాకిస్తాన్ సరిహద్దు ఔట్ పోస్టు ధ్వంసమైంది.
జమ్మూ ఫ్రాంటియర్ సాంబా సెక్టార్లో, 2025 మే 8, 9 తేదీల మధ్య రాత్రి, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. దీనిని నిఘా గ్రిడ్ గుర్తించింది. ఈ చొరబాటు ప్రయత్నానికి ధంధార్ పోస్ట్ నుంచి, ఆ తర్వాత పాక్ రేంజర్ల నుంచి కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు చొరబాటు యత్నాన్ని తిప్పికొట్టాయి. కనీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.