భారతదేశం, ఫిబ్రవరి 14 -- ప్రధాని కార్యాలయం (PMO) సరికొత్త 'సేవా తీర్థ్' భవనానికి మారుతోంది. దాదాపు 80 ఏళ్లుగా పాలనా కేంద్రంగా ఉన్న సౌత్ బ్లాక్ ఇకపై 'యుగే యుగీన్ భారత్ మ్యూజియం'గా రూపాంతరం చెందనుంది. ఈ చారిత్రక పరిణామం వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు ఇవే.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 'సేవా తీర్థ్' అనే కొత్త కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఇప్పటివరకు సౌత్ బ్లాక్ కేంద్రంగా సాగిన పీఎంఓ కార్యకలాపాలు ఇకపై ఇక్కడి నుంచే జరగనున్నాయి. అయితే, కేవలం కార్యాలయం మారడం మాత్రమే కాదు, ఇది వలసవాద ఆనవాళ్ల నుంచి స్వతంత్ర భారత ఆకాంక్షల వైపు సాగుతున్న ప్రయాణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
పీఎంఓ ఖాళీ చేసిన తర్వాత, నార్త్, సౌత్ బ్లాక్ భవనాలను కలిపి 'యుగే యుగీన్ భారత్ మ్యూజియం'గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. సుమారు 1,55,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొలువుదీరన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.