భారతదేశం, నవంబర్ 15 -- భారతదేశ టెక్నాలజీ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది! బిలియనీర్, దార్శనికుడైన వ్యవస్థాపకుడు పర్ల్ కపూర్ రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సొల్యూషన్ ఇంజిన్ 'Kyvex' (కైవెక్స్) మార్కెట్లోకి ప్రవేశించింది. వినియోగదారులు తమ జ్ఞానాన్ని పొందే విధానంపై పూర్తి నియంత్రణ సాధించేందుకు వీలుగా, తెలివైన, ఖచ్చితమైన, పరిశోధన ఆధారిత సమాచారాన్ని అందించడమే 'కైవెక్స్' ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ ఎకోసిస్టమ్లో ఇది ఒక ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశం ఉంది.
సాధారణ ఛాట్బాట్లతో పోలిస్తే, 'కైవెక్స్' మరింత లోతైన సందర్భోచిత జ్ఞానాన్ని, పరిశోధనా సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది తన సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను (ఎల్ఎల్ఎం) ఉపయోగించి ఖచ్చితమైన, నమ్మదగిన, పారదర్శకమైన ప్రతిస్పందనలను అందిస్తుంది. తద్వారా మానవ ఆసక్తికి, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.