భారతదేశం, ఆగస్టు 25 -- అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతకు కృషి చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్వయం సహాయక సంఘాల మహిళలను రవాణా సేవల రంగంలోకి ప్రోత్సహిస్తోంది. ఈ సరికొత్త పథకం ద్వారా 1,003 మంది మహిళలు రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫారమ్లో భాగమై, స్థిరమైన ఆదాయం పొందుతున్నారని అధికార పార్టీ తెలుగుదేశం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 8న 'ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త' అనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా పట్టణ పేదలకు ఎలక్ట్రిక్ టూ-వీలర్లు, త్రీ-వీలర్లు అందిస్తున్నారు. "ఈ పేదరిక నిర్మూలన కార్యక్రమం ద్వారా 1,003 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు వాహనాలు పొంది, ర్యాపిడో (Rapido)లో చేరి సంపాదన ప్రారంభించారు" అని టిడిపి తన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
పట్టణ ప్రాంతాల్లో పేదల నిర్మూలన కోసం పనిచేస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.