భారతదేశం, ఆగస్టు 22 -- అమరావతి/న్యూఢిల్లీ: గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరద నీరు పోటెత్తుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో మాట్లాడి, వరదల పరిస్థితిపై సమీక్షించారు.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం నొక్కి చెప్పారు. వరదలు, భారీ వర్షాల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ప్రజల ఫోన్లకు కచ్చితమైన, సకాలంలో సమాచారం పంపించాలని కూడా ఆయన సూచించారు.
కృష్ణా, గోదావరి నదుల నుంచి వస్తున్న వరద నీటి వల్ల పంటలు మునిగిపోయాయని, నివాస ప్రాంతాలు ప్రభావితమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
శ్రీశైలం నుంచి 5.2 లక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.