Hyderabad, జూలై 2 -- ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి నాడు గురు పౌర్ణమిని జరుపుకుంటాం. ఈసారి జూలై 10న వచ్చింది. గురు పౌర్ణమి నాడు గురువు పట్ల భక్తిని తెలియజేస్తాము, వారికి కృతజ్ఞతలు చెబుతాము. సనాతన ధర్మంలో గురువుకు భగవంతునితో సమానమైన హోదా ఉంది.
ఈ రోజున గురువును ఆరాధించడం వలన పితృ దోషం, గురు గ్రహం యొక్క చెడు ఫలితాలు తొలగిపోతాయి. జ్ఞానం, శ్రేయస్సు, ఆధ్యాత్మిక పురోగతిని పొందవచ్చు.
పసుపు రంగు దుస్తులను గురు పౌర్ణమి నాడు గురువుకు ఇవ్వడం మంచిది. ఇది నిజానికి శుభ ఫలితాలను అందిస్తుంది. గురు గ్రహాన్ని సంతోషపెట్టేలా చేస్తుంది, జ్ఞానాన్ని పెంచుతుంది. ఇలా పసుపు రంగు వస్త్రాలను గురువుకు దానం చేస్తే కెరీర్లో సక్సెస్ను కూడా పొందవచ్చు.
పసుపు రంగులో ఉండే స్వీట్లను గురువుకు ఈరోజు ఇవ్వడం మంచిది. అలా చేయడం వలన గురు గ్రహం అనుకూలంగా ఉంటుంది. పితృ దోషాల ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.