భారతదేశం, సెప్టెంబర్ 25 -- 2023లో తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు దాదాపు 9,000 పోస్టులను ప్రకటించింది. అయితే మిగిలిన ఖాళీలను పిటిషనర్లతో భర్తీ చేయాలని తాజాగా హైకోర్టు ఆదేశించింది. ఈ ఉద్యోగాల భర్తీలో అవరోహణ క్రమం పాటించకపోవడం, మెరిట్ ఉన్న అభ్యర్థులకు మెరుగైన పోస్టులు వచ్చాయి. అయితే తర్వాత పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నియామక ప్రక్రియలో ప్రాధాన్యతల అవరోహణ క్రమాన్ని పాటించకపోవడం వల్ల సమస్యలు తలెత్తాయి. మెరుగైన పోస్టింగ్లు పొందిన తర్వాత చాలా పోస్టులను ఖాళీగా ఉంచారు. ఫలితంగా అసలు నోటిఫికేషన్లో భాగంగా ఉన్నప్పటికీ ఈ ఖాళీలు భర్తీ కాలేదు.
ఈ ఖాళీ పోస్టులను మెరిట్ జాబితాలో తదుపరి స్థానంలో ఉన్న అర్హులైన అభ్యర్థులకు కేటాయించాలని కోరుతూ ఆశావహుల బృందం హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి, పిటిషనర్లతో పోస్టులను భర్తీ చేయాలని, త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.