భారతదేశం, సెప్టెంబర్ 18 -- కేరళలో 'మెదడు తినే అమీబా' (Naegleria fowleri) వల్ల సంభవించే అరుదైన, ప్రాణాంతకమైన అంటువ్యాధి ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ (PAM) కేసులు పెరిగాయి. 2024తో పోలిస్తే ఈ సంవత్సరం కేసులు రెట్టింపు అయ్యాయి. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు 69 కేసులు నమోదవ్వగా, 19 మంది మరణించారు. ఈ అమీబాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వాస్తవాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ప్రారంభ దశలో, ఈ అమీబా వల్ల వచ్చే లక్షణాలు సాధారణ మెదడు వాపు (మెనింజైటిస్) మాదిరిగానే ఉంటాయి. తలనొప్పి, జ్వరం, వాంతులు వంటివి ప్రధాన లక్షణాలు. తరువాత మెడ పట్టేయడం, గందరగోళం, మూర్ఛలు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో, లక్షణాలు కనిపించిన 5-18 రోజులలోపే రోగి మరణించే అవకాశం ఉంది.
ఈ అమీబా 'నీగ్లేరియా ఫౌలెరి' వెచ్చని, నిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.