భారతదేశం, అక్టోబర్ 28 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలన్నీ ఇప్పుడు 8వ వేతన సంఘం (8th Pay Commission)పైనే ఉన్నాయి. ఈ కీలక పరిణామంలో భాగంగా, దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల వేతనాలు, అలవెన్సులను సవరించడానికి ఉద్దేశించిన ఈ సంఘం యొక్క నియమావళి (Terms of Reference - ToR)కి కేంద్ర మంత్రివర్గం ఈ రోజు (అక్టోబర్ 28, మంగళవారం) ఆమోదముద్ర వేసింది.
ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం క్యాబినెట్ సమావేశం వివరాలను వివరిస్తూ తెలిపారు. ఈ వేతన సంఘానికి ఛైర్పర్సన్గా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహించనున్నారు.
8వ వేతన సంఘానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి.
కమిషన్ ఏర్పాటుకు ఆమోదం: ఈ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.