భారతదేశం, మార్చి 6 -- కేంద్రీయ విద్యాలయాలలో నర్సరీ (బాలవాటిక), 1వ తరగతి ప్రవేశాల కోసం మార్చి 7, 2025 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. కేంద్రీయ విద్యాలయ సంస్థ నోటిఫికేషన్ ప్రకారం, 1వ తరగతి ప్రవేశాల కోసం మార్చి 21, రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో ఈ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. కేంద్రీయ విద్యాలయం 1వ తరగతికి కేవీ ఆన్లైన్ అడ్మిషన్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
బాలవాటిక 1 మరియు బాలవాటిక 3 కోసం ఆన్లైన్ దరఖాస్తు లింక్ బాలవాటిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. మార్చి 21, రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో ఈ ప్రవేశాలకు కూడా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.
1వ తరగతి ప్రవేశానికి, మార్చి 31, 2025 నాటికి విద్యార్థి వయస్సు కనీసం ఆరు సంవత్సరాలు ఉండాలి. అంటే, బిడ్డ జననం ఏప్రిల్ 1, 2019 లేదా అంతకు ముందు ఉండాలి.
బాలవాటిక-1 ప్రవేశానికి వయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.