భారతదేశం, జూలై 12 -- టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమా ప్రశంసలు దక్కించుకోవడంతో కమర్షియల్గానూ సక్సెస్ అయింది. జూన్ 20వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. ఈ క్రైమ్ సోషల్ డ్రామా చిత్రంలో తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. డేట్ కూడా అధికారికంగా ఖరారైంది. అయితే, ఓటీటీ వెర్షన్ విషయంలో ఓ నిరాశ ఎదురుకానుందని తెలుస్తోంది.
కుబేర చిత్రం థియేటర్లలోకి సుమారు మూడు గంటల రన్టైమ్తో వచ్చింది. కొన్ని సీన్లను కట్ చేస్తేనే ఆ నిడివి వచ్చింది. అయితే, ఓటీటీలోకి కట్ చేసిన కొన్ని డిలీటెడ్ సీన్లతో కుబేర వస్తుందనే అంచనాలు వినిపించాయి. ఓటీటీ వెర్షన్ మరింత ఎక్కువ రన్టైమ్తో అదనపు సీన్లతో ఉంటుందనే రూమర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.