భారతదేశం, డిసెంబర్ 15 -- కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఫార్మా హబ్గా అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన రెండు కంపెనీలు విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓర్వకల్లులో పెట్టుబడులు పెట్టాయని పేర్కొంది.
'ఔషధ తయారీకి ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ తన స్థానాన్ని వేగంగా బలోపేతం చేసుకుంటోంది, హైదరాబాద్కు చెందిన విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.' అని అధికారిక పత్రికా ప్రకటన తెలిపింది.
యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్(APIలు), ఆర్గానిక్ కెమికల్స్ తయారీ సౌకర్యాన్ని స్థాపించడానికి ఓర్వకల్లు నోడ్లోని ఐపీ గుట్టపాడు క్లస్టర్లో 100 ఎకరాలకు పైగా కేటాయింపుకు విరూపాక్ష ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.