భారతదేశం, ఫిబ్రవరి 13 -- మలయాళంలాంటి ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో ప్రయోగాలు చాలా తక్కువనే చెప్పాలి. వచ్చే కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కనిపించకుండానే వెళ్లిపోతాయి. అలాంటిదే ఓ మూవీ శ్రీ చిదంబరం గారు. ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫిబ్రవరి 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.5 రేటింగ్ నమోదైంది.
కొత్త నటీనటులతో తెరకెక్కిన ఎమోషనల్ రూరల్ డ్రామా శ్రీ చిదంబరం గారు. ఈ సినిమాను వచ్చే గురువారం అంటే ఫిబ్రవరి 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. "మనసులను కదలించిన స్టోరీ.. ఓ బ్లాక్బస్టర్ సెన్సేషన్ అయింది. శ్రీ చిదంబరం గారు ఎ విన్ డిజిటల్ ప్రీమియర్ ఫిబ్రవరి 19న కేవలం ఈటీవీ విన్లో" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది.
'శ్రీ చిదంబరం గారు' సినిమాకు వినయ్ రత్నం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.