భారతదేశం, అక్టోబర్ 29 -- అమెజాన్ ఉద్యోగుల తొలగింపు విధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 14,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే క్రమంలో, వారిని టెక్స్ట్ మెసేజ్ల ద్వారా విధుల నుంచి రిలీవ్ చేసినట్లు సమాచారం.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మంగళవారం తమ ఉద్యోగాల తొలగింపును తెలియజేయడానికి రెండు మెసేజ్లను పంపిందని బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది.
ఉద్యోగులకు పంపిన ఒక టెక్స్ట్ మెసేజ్లో, ఆఫీస్కు వచ్చే ముందు తమ వ్యక్తిగత లేదా అధికారిక ఈమెయిల్లను తనిఖీ చేయాలని సూచించింది.
రెండో మెసేజ్లో, తమ 'రోల్' గురించి ఈమెయిల్ మెసేజ్ రానివారు సహాయ కేంద్రానికి (హెల్ప్ డెస్క్) కాల్ చేయాలని ఆదేశించింది.
సాధారణంగా ఉద్యోగులకు మెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తారు. అయితే, ఈ అనూహ్యమైన తొలగింపు వ్యూహం వెనుక ఒక ప్రధాన కారణం ఉంది. ఉద్యోగం పోయినవారు కార్యాలయానికి వచ్చి, తమ యాక్సెస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.