భారతదేశం, ఏప్రిల్ 21 -- గుడ్ ఫ్రైడే నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం సెలవు. ఇక గురువారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు భారీగా లాభపడ్డాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 1509 పాయింట్లు పెరిగి 78,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 414 పాయింట్లు వృద్ధిచెంది 23,852 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 1172 పాయింట్లు పెరిగి 54,290 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,667.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,006.15 కోట్లు విలువ చేసే విక్రయించారు.
ఏప్రిల్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 19,971.65 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 21,117.868 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఏప్రిల్ 21, సోమవారం ట్రేడింగ్ సెషన్ని నష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.