భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలోని రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు పడే తిప్పలకు ఉపశమనం కలిగించేలా సరికొత్త సేవలను తీసుకొచ్చింది. ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేసుకునేలా. రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలను ప్రవేశపెట్టింది. ఈ సేవలను రైతులు వినియోగించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ధాన్యం సేకరణ ప్రక్రియను సరళీకృతం చేయడానికి మరియు రైతులు ఇకపై సేకరణ కేంద్రాల వద్ద వేచి ఉండకుండా ఈ వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. వాట్సాప్ ఆధారంగా స్లాట్లు బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు.
ధాన్యం కొనుగోలుకు వాట్సాప్ ఆధారంగా స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి రైతులు 7337359375 కు "హాయ్" అనే సందేశం పంపాలి. వెంటనే ఆర్టిఫిష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.