భారతదేశం, జూలై 23 -- భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) తగ్గించింది. FY26 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇది ఏప్రిల్లో అంచనా వేసిన 6.7 శాతం కంటే తక్కువ. అమెరికా విధించిన టారిఫ్ల ప్రభావం, దాని సంబంధిత విధానపరమైన అనిశ్చితులు ఈ అంచనాలను తగ్గించడానికి ప్రధాన కారణాలని ఏడీబీ పేర్కొంది.
మనీలా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ FY27 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాను కూడా స్వల్పంగా తగ్గించింది. గతంలో 6.8 శాతంగా ఉన్న అంచనాను ఇప్పుడు 6.7 శాతానికి కుదించింది.
"ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, భారత ఎగుమతులపై అమెరికా అదనపు టారిఫ్ల ప్రత్యక్ష ప్రభావంతో పాటు, విధానపరమైన అనిశ్చితి పెట్టుబడి ప్రవాహాలపై ప్రభావం చూపవచ్చు" అని ఏడీబీ తన 'ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ జూలై 2025' నివ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.