Hyderabad, మే 11 -- ఎడారి అనగానే ఇసుక నేలలే కనిపిస్తున్నాయా? అయితే మీ ఊహకు భిన్నంగా, రాజస్థాన్లో ఒక అద్భుతమైన ప్రదేశం మీకు కచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవైపు ఎడారి ప్రత్యేకమైన అందం, మరోవైపు పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. అదే రాజస్థాన్లోని ఏకైక హిల్ స్టేషన్ - మౌంట్ అబూ. ఈ అందమైన ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది.
ఎడారి, పచ్చదనం ఒకే చోట కలగలిసిన ఈ అద్భుత ప్రపంచానికి వెళ్లాలని ఎగ్జైటింగ్గా ఉన్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!
మౌంట్ అబూ ఢిల్లీ నుండి దాదాపు 750 కిలోమీటర్ల దూరంలో ఉండే పచ్చని ప్రాంతం. అక్కడికి చేరుకోవడానికి ఢిల్లీ నుంచి దాదాపు 12-13 గంటలు పడుతుంది. మీరు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే, ఇది మంచి అనుభవం ఎదురవుతుంది. మౌంట్ అబూకు వెళ్లడానికి అనేక రైళ్లు అందుబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.