భారతదేశం, ఏప్రిల్ 6 -- ఎంజీ మోటార్ ఇండియా నుంచి స్పోర్ట్స్ కార్ సైబర్స్టర్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. కంపెనీ కొత్త ఎంజీ సెలెక్ట్ డీలర్షిప్ ద్వారా సైబర్స్టర్ విక్రయిస్తారు. ఫాస్ట్ డ్రైవింగ్ను ఇష్టపడే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ స్పోర్ట్స్ కారును డిజైన్ చేశారు. ఎంజీ సైబర్స్టర్ ప్రపంచవ్యాప్తంగా 3 విభిన్న కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. అయితే భారతదేశంలో ఇది రేంజ్-టాపింగ్ కాన్ఫిగరేషన్లలో మాత్రమే విక్రయించనున్నారు.
ఎంజీ సైబర్స్టర్ కేవలం 3.2 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎంజీ కారు 74.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో పనిచేస్తుంది. ఇది ఎసీ ఛార్జర్ ద్వారా 12.5 గంటల్లో 10 నుండి 100 శాతం ఛార్జ్ చేయవచ్చు. అదే సమయంలో 150 కిలోవాట్ల డీసీ ఛార్జర్ ఉపయోగించి కారును 10-80 శాతం నుండి ఛార్జ్ చేయడానికి 38 నిమిషాల కన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.