భారతదేశం, ఆగస్టు 21 -- ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి అనుమతి పొందింది. స్టార్లింక్ శాటిలైట్ సహాయంతో మొబైల్ టవర్ లేదా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేని ప్రాంతాలలో ఇది హై స్పీడ్ ఇంటర్నెట్ను అందిస్తుంది. మీరు స్టార్లింక్ కనెక్షన్ను పొందాలని ప్లాన్ చేస్తుంటే.. దీనికి ప్రభుత్వ పత్రం అవసరం. ఆ పత్రమే మీ ఆధార్ కార్డ్. దీని కోసం స్టార్లింక్ UIDAIతో కూడా భాగస్వామ్యం కలిగి ఉంది.
స్టార్లింక్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. కంపెనీకి UIDAIతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీని అర్థం స్టార్లింక్ కనెక్షన్ కోరుకునే ఏ కస్టమర్ అయినా ఆధార్ ద్వారా.. ఈ కేవైసీ చేయడం ద్వారా తన కనెక్షన్ను పొందవచ్చు. ఇది మొత్తం ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా మరింత సురక్షితంగా చేస్తుంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.