భారతదేశం, ఆగస్టు 17 -- ఈ వారం ఐపీఓల జాతర ఉండనుంది. మొత్తం 8 కంపెనీలు ఐపీఓలను తెరుస్తున్నాయి. ఇందులో చూసుకుంటే.. 5 మెయిన్ బోర్డ్ ఐపీఓలు, 3 కంపెనీలు ఎస్ఎంఈ విభాగంలో ఉన్నాయి. ఈ ఐపీఓల ప్రైస్ బ్యాండ్, ప్రారంభ తేదీ తదితర వివరాలు చూద్దాం..
ఈ కంపెనీ ఐపీవో పరిమాణం రూ.410.71 కోట్లు. తాజా షేర్ల ఆధారంగా కంపెనీ ఐపీఓ ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు ఆగస్టు 14 నుంచి ఆగస్టు 21 వరకు ఐపీఓలో పందెం వేయవచ్చు. ఒక్కో షేరు ధరను రూ.240-252గా నిర్ణయించారు.
ఈ మెయిన్ బోర్డ్ ఐపీఓ పరిమాణం రూ.451.25 కోట్లు. ఈ ఐపీఓలో ఫ్రెష్ షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లను జారీ చేస్తారు. ఆగస్టు 19 నుంచి 21 వరకు ఈ ఐపీఓ జరగనుంది. ధరను రూ.309 నుంచి రూ.325కు నిర్ణయించారు.
ఈ మెయిన్ బోర్డ్ ఐపీఓ కూడా ఆగస్టు 19న ప్రారంభం కానుంది. కంపెనీ ఐపీఓపై పందెం వేయడానికి ఇన్వెస్టర్లకు ఆగస్టు 21 వరకు సమయం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.