భారతదేశం, జూలై 23 -- పోలీసులు తరచుగా రోడ్డుపై తనిఖీల కోసం ఉంటారు. మద్యం సేవించి ఎవరైనా బండి నడుపుతున్నారా? అని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేస్తారు. తనిఖీల సమయంలో మద్యం సేవించి వాహనం నడిపే వారికి జరిమానా విధిస్తారు. ఎవరైనా మద్యం సేవించకపోయినా పరీక్షలో పాజిటివ్ వస్తే ఏమవుతుంది? కేఎస్ఆర్టీసీ డ్రైవర్లకు ఇదే పరిస్థితి వచ్చింది. వారిని మద్యం తాగారా లేదా అని సాధారణ పరీక్ష చేసినప్పుడు కొంతమంది మద్యం సేవించకపోయినా పాజిటివ్గా వచ్చింది.
కేఎస్ఆర్టీసీ డ్రైవర్లను సాధారణ తనిఖీ కోసం ఆపారు. ఈ సమయంలో డ్రైవర్లు లైన్లో నిలబడ్డారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారు మద్యం సేవించలేదు. అయినప్పటికీ వారు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో విఫలమయ్యారు. నిర్దేశించిన పరిమితికి మించి రీడింగ్ చూపించింది. డ్రైవర్లు తాము మద్యం సేవించలేదని చెప్పారు. దీని తర్వాత, వారిని మళ్ళీ పరీక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.