భారతదేశం, జూన్ 25 -- భారతదేశంలో అత్యధిక నగదు ప్రవాహం ఉన్న రాష్ట్రాల జాబితా విడుదలైంది. ఇటీవల విడుదలైన సెంట్రల్ బ్యాంక్ డేటా ప్రకారం.. మే నెలలో అత్యధిక నగదు లావాదేవీలు జరిగిన మొదటి మూడు రాష్ట్రాలు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. మే నెలలో నగదు లావాదేవీల పరంగా ముందంజలో ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ డేటా చూపిస్తుంది.
ఈ రాష్ట్రాల్లో రుణాలు, డిపాజిట్లకు అధిక డిమాండ్ను ఇది ప్రతిబింబిస్తుంది. డిజిటల్ లావాదేవీల పెరుగుదల మధ్య నగదు లావాదేవీలకు డిమాండ్ను చూపిస్తుంది.
బ్యాంకుల ద్వారా దాదాపు రూ.2.97 లక్షల కోట్ల విలువైన కరెన్సీ డిపాజిట్ అయింది. రూ.3.29 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారని డేటా చూపిస్తుంది. ఈ రాష్ట్రాలు డిజిటల్ లావాదేవీలలో 40 శాతం వాటా కలిగి ఉన్నాయి. కరోనా మహమ్మారి నుండి భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు డిమాండ్ పెరుగుతోంది.
మే నెలలో అత్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.